బారతదేశం లో మొదటి మహిళా bilinear మరియు మొదటి పొలిటికల్ richest person ఎవరు by the Andhra paper - learningmore telugu

Breaking

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

బారతదేశం లో మొదటి మహిళా bilinear మరియు మొదటి పొలిటికల్ richest person ఎవరు by the Andhra paper

            ఇండియా లో మొదటి పొలిటికల్ riches personగా ఎవరైనా వున్నారు అంటే అది సావిత్రి జిందాల్ ఈమె ప్రస్తుతం జిందాల్ గ్రౌప్స్ కి' చైర్మన్ గా' వ్యవహరిస్తున్నారు

                       ఈమె 20 మార్చ్ 1950 లోఅస్సాం లో జన్మించారు . అప్పటిలో ఈమె డిప్లమో వరకు చాడుకున్నారు.ఈమె 1970 లో ఓంప్రకేష్ వివాహం చేసుకున్నారు అ తరువాత అదే యాడాది లో ఓంప్రకేష్ జిందాల్ " జిందాల్ గ్రౌప్స్ " అనే company స్తాపించారు అందులో ఈమె కో ఫౌండర్ గా వుండే వారు. 2005 ఈమె భర్త చనిపోయాక జిందాల్ గ్రౌప్స్ కంపెనీ బాధతలు ఈమె తీసుకున్నారు

 


ఈమె company బాద్యతలు తీసుకున్నాక జిందాల్ గ్రౌప్స్ వేల్యూ నలుగు ఇంతలు పెరిగింది ఇక పొలిటికల్ CAREER విషయానికి వస్తే 2005 ఈమె భర్త చనిపోయాక హరన్య విన్దన్ సభ constituency లో ఓంప్రకేష్  జిందాల్ స్థానం లో ఎంపిక అయ్యారు 2013  హరన్య  కాబ్నిట్ minister కూడా పనిచేసారు.

    ప్రస్తుతo ఈమె బారత మొదటి స్థానంలో  పొలిటికల్ richest person గా అంటే కాకుండామొదటి బారత  మహిళా bilinear కూడా fobes ప్రకారం బిలియనీర్ జాబితా లో  ప్రపంచంలో 450 స్థానంలో బారతదేశం లో 20 వ స్థానం ల్ వున్నారు. 

                 2020 లెక్కల ప్రకారం  మొత్తం ఆస్తి విలువ $ 1810 usd గా వుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి